Download Now Banner

This browser does not support the video element.

ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కోసం సెప్టెంబర్ 1న రాజంపేటకు రానున్న సీఎం చంద్రబాబు నాయుడు

Rajampet, Annamayya | Aug 27, 2025
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కోసం సెప్టెంబర్ ఒకటవ తేదీ చంద్రబాబు నాయుడు రాజంపేటలో పర్యటిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమాచారం అందింది. పెన్షన్ల పంపిణీ అనంతరం కార్యకర్తలతో సమావేశం అవుతారు పర్యటన షెడ్యూల్ రావాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us