Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: ఉమ్మెడ గోదావరి బ్రిడ్జిపై గణనాథుల నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

Armur, Nizamabad | Sep 6, 2025
నందిపేట్ మండలంలోని ఉమ్మేడ గోదావరి బ్రిడ్జి పై గణనాథుల నిమజ్జన ఏర్పాట్లను శనివారం సాయంత్రం 5:30 కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వివిధ అధికారులతో కలిసి పరిశీలించారు. క్రేన్లతో వినాయక విగ్రహాలను బ్రిడ్జి పైనుండి నిమజ్జనం చేసే ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు
Read More News
T & CPrivacy PolicyContact Us