Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోసలు పెడుతుంది: బిఆర్ఎస్ నల్లగొండ మండల ప్రధాన కార్యదర్శి బడుపులా శంకర్

Nalgonda, Nalgonda | Sep 3, 2025
నల్లగొండ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను హరి గోసలు పెడుతుందని బిఆర్ఎస్ నల్లగొండ మండల ప్రధాన కార్యదర్శి బడుపుల శంకర్ బుధవారం అన్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం బడుపుల శంకర్ నల్లగొండ మండల కేంద్రంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని రైతులకు సకాలంలో యూరియాను అందజేయాలన్నారు. గత ప్రభుత్వంలో రైతులను రాజు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us