Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సదాశివపేటలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం

Sangareddy, Sangareddy | Aug 23, 2025
సదాశివపేటలో సెప్టెంబర్ 6వ తేదీన వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. పట్టణంలోని శ్రీరామ మందిరంలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన బాల వినాయకులను, 6వ తేదీన పెద్ద వినాయకులను నిమజ్జనం చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని వినాయక మండప నిర్వాహకులు గమనించాలని వారు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us