Download Now Banner

This browser does not support the video element.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్రమణ్యం

Kakinada Rural, Kakinada | Aug 25, 2025
పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉందని బారు అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం అన్నారు జల కాలుష్యం నివారణ కోసం దారిత్రీ రక్షిత సమితి ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మట్టి వినాయక ప్రతిమలను వినాయక వ్రత కథ పుస్తకాన్ని పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి వినాయక ప్రతిమలను వాడాలని విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us