Download Now Banner

This browser does not support the video element.

జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఊరట కలిగింది: కొత్తపేటలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ

Kothapeta, Konaseema | Sep 12, 2025
కొత్తపేట లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ మాట్లాడారు. మామిడి తాండ్రపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో దానిపై జీవనోపాధి పొందే వారికి మేలు జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17 నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు కనకేశ్వర రావు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us