Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి : కార్పొరేటర్ స్వామి యాదవ్

Himayatnagar, Hyderabad | Aug 28, 2025
కార్వాన్ డివిజన్ పరిధిలోని కనకదుర్గ నగర్ లో కార్పొరేటర్ స్వామి యాదవ్ గురువారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి పళ్ళు చోట్ల రోడ్లపై చెట్ల కొమ్మలు పడ్డాయని వాటిని క్లియర్ చేసేందుకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నామని కొత్తవి ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కార్పొరేటర్ స్వామి యాదవ్ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us