ఏపి శాలి వాహన కార్పొరేషన్ డైరెక్టర్ గా జనసేన పార్టీ నాయకులు పీబివి సుబ్బయ్య గారిని కూటమి ప్రభుత్వం ప్రకటించడం తో నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారిని మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నేత నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి శ్రీ గౌరు వెంకట రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి కృతఙ్ఞతలు తెలిపారు ..ఈ కార్యక్రమంలో లో ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చింతా సురేష్ బాబు గారు,రాష్ట వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్ గారు,మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు