Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: యాకుత్ పురలో పెండింగ్ రేషన్ కార్డులపై అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జాపర్ హుస్సేన్ మిరాజ్

Himayatnagar, Hyderabad | Sep 8, 2025
యాకుద్ పురాలో పౌరసరఫరాల శాఖ అధికారులతో నియోజకవర్గంలోని పెండింగ్ రేషన్ కార్డులపై సోమవారం మధ్యాహ్నం సమావేశాన్ని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 6,500 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని త్వరగా పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేసి నూతన రేషన్ కార్డులు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రేషన్ బియ్యం రాకపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us