ఆంధ్రకేసరి జీవితం యువతకు ఆదర్శం: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగం చిరస్మరణీయమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన ప్రకాశం పంతులు జీవితం భావితరాలకు ఆదర్శమని చ