Download Now Banner

This browser does not support the video element.

విజయవాడ లో బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు

India | Sep 3, 2025
విజయవాడలో బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టుకున్న ఘటన సంచలనం రేపింది. బుధవారం తెల్లవారుజామున విజయవాడ డాబాకోర్టులో సెంటర్ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నాయకు అక్రమ సంబంధం ఉన్న మహిళ ఆ ప్రాంతానికి చేరుకొని గొడవాడుకుంటున్న నేపథ్యంలో బీట్ కానిస్టేబుల్ వచ్చి గొడవను సర్ది చెప్పే సమయంలో సదరు మహిళ బిట్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడింది ఈ ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ కు సమాచారం అందించడంతో ఆ బుధవారం ఇరు కానిస్టేబుల్ పై చర్యలు తీసుకునే విధంగా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us