Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జర్నలిస్టులు విశేషంగా కృషి చేశారు: నాంపల్లిలో మంత్రి సీతక్క

Himayatnagar, Hyderabad | Sep 29, 2025
నాంపల్లి లోని మీడియా అకాడమీ భవనంలో జర్నలిజం వృత్తిలో అమరులైన జర్నలిస్టుల కుటుంబాలకు మంత్రి సీతక్క సోమవారం మధ్యాహ్నం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జర్నలిస్టులు విశేషంగా కృషి చేశారని తెలిపారు. యాజమాన్యాలు వ్యతిరేకించిన రిపోర్టర్లు వెనక్కి తగ్గలేదని అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి వారధిగా పనిచేశారని ఆమె తెలిపారు. సమస్యలు పరిష్కరించడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us