Download Now Banner

This browser does not support the video element.

త్రిపురారం: త్రిపురారంలో యూరియా కోసం అవస్థలు పడుతున్నట్లు రైతు ఆవేదన

Thripuraram, Nalgonda | Aug 25, 2025
నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. ఈ సందర్భంగా ఓ రైతు తమ ఆవేదనను వ్యక్తం చేశాడు యూరియా కొరత తీవ్రంగా ఉండడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని ప్రస్తుతం రోజున తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది అని రైతులు తెలిపారు. ఈ పరిస్థితికి కేంద్రం తప్ప రాష్ట్రం తప్ప తమకు అర్థం కావడం లేదని ఆ రైతు తమ ఆవేదనను తెలిపాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us