Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: గణనాథుడిని నియమనిష్టలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి: ఎంపీ ఈటల రాజేందర్

Himayatnagar, Hyderabad | Sep 4, 2025
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని పలు గణేష్ మండపాలను ఎంపీ ఈటల రాజేందర్ గురువారం మధ్యాహ్నం సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ది బుద్ధి జ్ఞానం ప్రసాదించే గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. నియమనిష్టలతో స్వామివారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us