Download Now Banner

This browser does not support the video element.

జగ్గంపేటలో 1,740 మంది ఆటో కార్మికులకు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Jaggampeta, Kakinada | Aug 22, 2025
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులోని కాపు కళ్యాణ మండపంలో స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, నియోజవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు.జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలకు సంబంధించిన 1740 మంది ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి 26 కేజీలు బియ్యం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us