Download Now Banner

This browser does not support the video element.

జంగారెడ్డిగూడెం లో ఆకతాయిల అల్లర్లు తట్టుకోలేక ఆందోళనకు దిగిన మహిళలు

Eluru Urban, Eluru | Aug 24, 2025
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గంగానమ్మ లేఔట్ లో మహిళలు ఆందోళన చేపట్టారు వినాయక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తుండగా కొంతమంది వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని రాళ్లతో దాడి చేశారని ఆరోపిస్తున్నారు.. పోలీస్ అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టారని మహిళలు డిమాండ్ చేశారు.. ఆకతాయిలు అల్లర్లు ఎక్కువవుతున్నాయని అర్ధరాత్రి పూట సైరన్లు వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us