Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: పనుల జాతర 2025 కార్యక్రమంలో కొత్తగూడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన మంత్రి సీతక్క

Mahabubabad, Mahabubabad | Aug 22, 2025
పనుల జాతర-2025, కార్యక్రమంలో భాగంగా కొత్తగూడ మండల కేంద్రంలో 12, లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడి కేంద్రానికి భూమి పూజ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క,* *పాల్గొన్న అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, రెవెన్యూ డివిజనల్ అధికారినీ కృష్ణవేణి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జెడ్పి సీఈవో పురుషోత్తం, డిపిఓ హరిప్రసాద్, సిడిపిఓ నిలోఫర్ అజ్మీ, తదితరులు.
Read More News
T & CPrivacy PolicyContact Us