Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: యర్రగుంట్ల : పెద్దనపాడు గ్రామంలో పర్యటించిన తెదేపా ఇన్చార్జి భూపేష్ రెడ్డి

India | Sep 3, 2025
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని యర్రగుంట్ల మండలం పెద్దనపాడు గ్రామంలో బుధవారం జమ్మలమడుగు నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌజన్యంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ మినరల్ వాటర్ ప్లాంట్ పల్లె ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు.ఇలాంటి ప్లాంట్లు ప్రజలకు మంచినీటి వనరులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.అనంతరం ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కొత్త బాలగంగిరెడ్డి ను భూపేష్ పరామర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us