Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం జిల్లా బాటలో కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పామిడికి చెందిన నలుగురు యువకులకు గాయాలు

Anantapur Urban, Anantapur | Sep 5, 2025
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం బాటలో కొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆటోను ప్రైవేటు అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో పామిడికి చెందిన నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us