Download Now Banner

This browser does not support the video element.

సంపూర్ణ చంద్రగ్రహణం సంప్రోక్షణ అనంతరం భీమడోలు వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

Eluru Urban, Eluru | Sep 8, 2025
ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం సోమవారం ఉదయం నుంచి భీమడోలు వ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిటకిటడాయి. స్థానిక పార్వతి సమేత భీమేశ్వరస్వామి ఆలయాన్ని సంప్రోక్షణ విశేషపూజలు అనంతరం ఉదయం ఐదు గంటలకు భక్తుల దర్శనానికి అనుమతించినట్లు అర్చుకులు కాళ్ళకూరి సాంబశివశర్మ తెలిపారు. ఈ సందర్బంగా భక్తులు విశేష అభిషేకాలు, పూజలను చేసారు. ఈ సందర్బంగా ఆలయ ఆవరణలో పలువురు భక్తులు బ్రాహ్మణులకు దానాలు సమర్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us