Download Now Banner

This browser does not support the video element.

శ్రీశైలం రేంజ్ అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: బుక్కపట్నం అటవీ శాఖ సిబ్బంది

Puttaparthi, Sri Sathyasai | Aug 23, 2025
శ్రీశైలం రేంజ్ పరిధిలో అటవీ శాఖ సిబ్బందిపై జరిగిన భౌతిక దాడిని ఖండిస్తూ సత్యసాయి జిల్లా బుక్కపట్నం రేంజ్ అటవీ శాఖ అధికారులు నిరసన తెలిపారు. శనివారం మధ్యాహ్నం బుక్కపట్నం అటవీ కార్యాలయం వద్ద We Want Justice అంటూ నినాదాలు చేశారు. సిబ్బంది మల్లికార్జున మాట్లాడుతూ అటవీ సిబ్బందిపై దాడి చేయడం, కిడ్నాప్ చేయడం దారుణమని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us