Download Now Banner

This browser does not support the video element.

అప్పనపల్లి కాజ్వేను ఆధునికరించండి: పి. గన్నవరం నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్

Mamidikuduru, Konaseema | Aug 23, 2025
పి. గన్నవరం నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు శనివారం అప్పనపల్లి కాజ్వేను పరిశీలించారు. అనంతరం వరద ముంపునకు గురైన శ్రీరామేపేట గ్రామస్థులను పరామర్శించారు. మూడు లంక గ్రామాలకు శాశ్వత ముంపు విముక్తి కల్పించేందుకు కాజ్వేను ఆధునికరించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us