Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: సారవకోట తహశీల్దార్కు వైసీపీ నాయకులు ఎరువు లకోసం వినతి

Srikakulam, Srikakulam | Sep 2, 2025
ఎరువులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలను తీర్చాలంటూ వైసీపీ నాయకులు కోరారు. మంగళవారం సారవకోట మండల వైసీపీ అధ్యక్షుడు వరుదు వంశీకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. తక్షణమే మండలానికి ఎరువులు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలంటే వారు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us