Download Now Banner

This browser does not support the video element.

మైదుకూరు: నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Rayachoti, Annamayya | Aug 27, 2025
మైదుకూరు రూరల్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. బుధవారం డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. 42 ఎర్రచందనం దుంగలతో పాటు గొడ్డలి, రాళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఆయనతో పాటు సీఐ శివశంకర్ ఎస్ఐ వినోద్ కుమార్ ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us