Download Now Banner

This browser does not support the video element.

కోదాడ: కోదాడ వాసి జిల్లేపల్లి నాగేశ్వరరావుకు ఓయూ డాక్టరేట్

Kodad, Suryapet | Apr 20, 2024
కోదాడ అంబేద్కర్ కాలనీకి చెందిన నాగేశ్వరరావుకు శనివారం ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ప్రధానం చేసింది నాగేశ్వరరావు ఓయూలో కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు కాగా డాక్టరేట్ సాధించాలన్న ఉన్నతం ఆశయంతో పీహెచ్డీ లో ప్రవేశం పొంది ప్రొఫెసర్ నరసింహరావు పరిరక్షణలో పరిశోధనలు చేశాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us