Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: పట్టణంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న జి ఆర్ కాలనీ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీలు విజయశాంతి దయాకర్ వెంకట్ శంకర్ నాయక్

Kamareddy, Kamareddy | Aug 31, 2025
ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న జి ఆర్ కాలనీ బాధితు కుటుంబాలను ఎమ్మెల్సీలు విజయశాంతి, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, బల్మురి వెంకట్ లు పరామర్శించారు..రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు ఆదుకుంటామని ఎమ్మెల్సీలు హామి ఇచ్చారు.. కామారెడ్డి లో ఇలాంటి విపత్తు రావడం చాలా బాధాకరం అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us