Download Now Banner

This browser does not support the video element.

మంత్రి ఫరుకు మర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ అహ్మద్

Nandyal Urban, Nandyal | Sep 6, 2025
నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం రాష్ట్ర మంత్రి ఫరూక్ ను నూతనంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ అహ్మద్ క మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం పలువురు ముస్లింలు ఘనంగా సత్కరించారు
Read More News
T & CPrivacy PolicyContact Us