Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: తాడిపత్రి మార్కెట్ యార్డులో నిర్వహించే కృతజ్ఞత మహాసభకు తరలి రావాలి -మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్షావలి

India | Sep 5, 2025
తాడిపత్రి మార్కెట్ యార్డులో శనివారం. కృతజ్ఞత మహాసభ నిర్వహిస్తున్నారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా భూమా నాగరాగిణిని, కమిటీ సభ్యులను ప్రభుత్వం నియమించినందుకు TDP నేతలు ఈ సభనిర్వహిస్తున్నట్లు తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ శిక్షావలి తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి నేతలు కార్యకర్తలు సన్మాన సభకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.ఈ సన్మాన సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని టిడిపి జనసేన బిజెపి కూటమినేతలకు పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us