Download Now Banner

This browser does not support the video element.

దర్శి: రైతు బజార్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపిన టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి

Darsi, Prakasam | Sep 3, 2025
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ప్రజలకు త్వరలో రైతు బజార్ అందుబాటులోకి రానున్నట్లు టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. ఇప్పటికే రైతు బజార్ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించడం జరిగింది అన్నారు. రైతులు పండించిన కూరగాయలను గిట్టుబాటు ధరలు విక్రయించేందుకు రైతు బజార్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us