Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే యూరియా కొరత బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి

Khammam Urban, Khammam | Aug 22, 2025
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని, కేంద్రంపై అసత్య ప్రచారాలు చేయ వద్దని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలో ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు
Read More News
T & CPrivacy PolicyContact Us