స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా నిర్దేశించిన పాత నేత పనితీరు సూచికలను ఎప్పటికప్పుడు సంబంధిత కోటర్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని జిల్లా ప్రశాంతి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో విజన్ 2047 లక్ష్యాలు ప్రగతి సంబంధించి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.