Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: ముట్రాజ్ పల్లి లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సునీత రెడ్డి

Narsapur, Medak | Sep 9, 2025
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని బుట్రాజు పల్లి గ్రామంలో సోమవారం నాడు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం అయినా ఆకుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు బాధిత కుటుంబాని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us