Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

Himayatnagar, Hyderabad | Sep 12, 2025
మోండా మార్కెట్ డివిజన్లో ఒక కోటి 34 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయని తెలిపారు. డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆయన విద్యుత్ వైర్ల సమస్యపై స్పందించి వెంటనే విద్యుత్ వైర్ లను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us