Download Now Banner

This browser does not support the video element.

మూగజీవులకు త్రాగునీటి వసతి కల్పించండి, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్

Eluru, Eluru | Mar 30, 2024
త్రాగునీటి కోసం మూగజీవులు గ్రామాలలో ఇబ్బంది పడుతున్నాయని జంతువులకు త్రాగునీటి వసతి కల్పించి జంతువులను ఆదుకోవాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పంచాయతీ కార్యదర్శలకు ఆదేశాలు జరిచేసారు. శనివారం రాత్రి ఏడు గంటలకు తన కార్యాలయంలో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు డీపీఓ చేసారు
Read More News
T & CPrivacy PolicyContact Us