Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: పిడుగుపాటుకు మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటాం..ఎమ్మెల్యే విజేయుడు

Alampur, Jogulamba | Sep 11, 2025
పిడుగుపాటుకు మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటామని గద్వాల్ లో మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. ప్రభుత్వ సహాయం అందించటంలో ఆలస్యం చేయవద్దని కలెక్టర్ కు కోరారు. గురువారం మృతులకు నివాళులు అర్పించారు. వారి వెంటా ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us