Download Now Banner

This browser does not support the video element.

ప్రజా వేదికగా వద్ద ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

Rajampet, Annamayya | Aug 31, 2025
రాజంపేట మండల కేంద్రంలోని మదన గోపాలపురంలో సోమవారం జరిగే ప్రజావేదిక ప్రాంగణం ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు దగ్గరుండి అన్ని పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజా వేదిక వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత చర్యలు చేపడుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us