Download Now Banner

This browser does not support the video element.

వినాయక మండపాల వద్ద ప్రమాదాల తో అప్రమత్తంగా ఉండండి : సూచించిన జిల్లా ఎస్పీ జగదీష్

Anantapur Urban, Anantapur | Aug 28, 2025
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి మండపాలు వెలిశాయని వాటి వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. ప్రధానంగా దీపం వద్ద ఎలాంటి మంటలను వ్యాపించేటటువంటి ఉపకరణాలను ఉంచవద్దని ఆయన స్పష్టం చేశారు. నిమజ్జనం రోజు కూడా ఎలాంటి అవార్చన ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us