సంగారెడ్డి జిల్లా వరప్రదాయని సింగూరు జలాశయంలోకి ఆదివారం 11197 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏ ఈ ఈ మహిపాల్ రెడ్డి ఆదివారం తెలిపారు. కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సమర్ధం 29 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 16.968 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.