Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి ఓల్డ్ పెన్షన్స్ స్కీమ్ ను అమలు చేయాలి: సంగారెడ్డి లో జేఏసీ ఆందోళనలో యుటిఎఫ్ జనరల్ సెక్రెటరీ సాయిలు

Sangareddy, Sangareddy | Sep 1, 2025
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీంను తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా యుటిఎఫ్ జనరల్ సెక్రెటరీ సాయిలు డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు జేఏసీ నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ops అమలు చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us