Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: యాకుత్పురా నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్

Himayatnagar, Hyderabad | Aug 30, 2025
పాతబస్తీలో జలమండలి అధికారులతో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ శనివారం మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాకుత్పురా నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉండాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగా చెల్లిస్తూ ఉండాలని పనులలో జాప్యం వహించరాదని ఆయన సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us