Download Now Banner

This browser does not support the video element.

రాజానగరం: సర్వారయ్య బాటిలింగ్ కంపెనీలో గుత్తి ఎన్నికల్లో ఏఐటిసి విజయం అభినందనీయం : జిల్లా ఉపాధ్యక్షులు మధు

Rajanagaram, East Godavari | Sep 12, 2025
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసే ఏఐటీసీని సర్వారయ్య బాటిలింగ్ కంపెనీలో గుర్తింపు ఎన్నికల సంఘంగా కార్మికులు గెలిపించుకోవడం అభినందనీయమని ఏఐటీసీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పేర్కొన్నారు శుక్రవారం గుర్తింపు సంఘం గా ఎన్నికల్లో విజయం సాధించడంతో సంబరాలు జరుపుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us