శ్రీ మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్కాజ్ గిరి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం వారు కుటుంబ సమేతంగా ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి యున్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహు కేతు పూజ, అంతరాలయ దర్శనము, వేదాశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. సదర్ కార్యక్రమంలో ప్రోటోకాల్ AEO మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, APRO రవి పాల్గొన్నారు. PRO శ్రీకాళహస్తి దేవస్థానం