Download Now Banner

This browser does not support the video element.

ఇల్లంతకుంట: కుంటలను ఆక్రమించిన అధికారులు పట్టించుకోరా అని కుంటల వద్ద నిరసన తెలుపుతున్న మహిళలు..

Ellanthakunta, Rajanna Sircilla | Sep 13, 2025
కుంటలను ఆక్రమించిన అధికారులు పట్టించుకోరా అని కుంటల వద్ద నిరసన తెలిపిన మహిళలు..కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్లోని మేలకుంటను కొంతమంది ఆక్రమించడంతో దాని విస్తీర్ణం తగ్గి భారీ వర్షానికి కుంట నీరు ఇళ్లలోకి చేరుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు కుంట సమీపంలో శుక్రవారం ఆందోళన తెలిపారు. మండల పరిధిలోని అనేక కుంటలు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. 4.27 గుంటలున్న కుంట క్రమంగా కుంచించుకుపోయిందని, వెంటనే హద్దులు నిర్ణయించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us