Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: యాడికి మండలంలోని రాయలచెరువు గ్రామంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

India | Aug 26, 2025
యాడికి మండలంలో రాకేశ్ అనే 15 ఏళ్ల యువకుడు తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాయలచెరువు గ్రామానికి చెందిన రాకేశ్ అదే గ్రామానికి చెందిన మెకానిక్ జాఫర్ షాప్ వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us