Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: రైతులను అన్ని విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్

India | Aug 26, 2025
రైతులను వివిధ రూపాలలో యూరియా, గిట్టుబాటు ధర, పత్తి దిగుమతి లాంటి విషయాలలో అన్ని కోనాలలో మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టండని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె ప్రభాకర రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు నగరం లోని కొత్తబష్టాండ్ ఇందిరాగాంధీ నగర్ లో ఉన్న సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కమిటి సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి యస్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ఎర్రకోట నుండి ఆగస్టు 15న దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాటల శబ్దం ఆగక ముందే కేంద్ర ఆర్థిక శాఖ రైతుల పై భారాలు వేసే ప్రయత్నం
Read More News
T & CPrivacy PolicyContact Us