Download Now Banner

This browser does not support the video element.

ములుగు: గోవిందరావుపేట మండల కేంద్రంలో జాతీయ రహదారిపై యూరియా కోసం రైతుల రాస్తారోకో

Mulug, Mulugu | Aug 31, 2025
ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో కార్యక్రమం నేడు ఆదివారం రోజున ఉదయం 7 గంటలకు నిర్వహించారు. గత వారం రోజులుగా తిరుగుతున్నా ఒక బస్తా యూరియా కూడా దొరకడం లేదని, అధికారులు రేపు, మాపూ.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రైతులతో చర్చించి యూరియా ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us