Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: పేదవారికి సీఎం సహాయనిది ఆపదలో అండగా నిలుస్తుంది: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Ibrahimpatnam, Rangareddy | Sep 12, 2025
షాద్నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తూరు నందిగామ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం మధ్యాహ్నం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి సీఎం సహాయ నిధి ఆపదలో అండగా నిలుస్తుందని అన్నారు. ఆపద సమయంలో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మెరుగైన వైద్యానిక అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us