Download Now Banner

This browser does not support the video element.

కొండపల్లిలో ఆసుపత్రి ఎదుట మృతుని బంధువుల ఆందోళన

Mylavaram, NTR | Aug 23, 2025
మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో ప్రైవేటు ఆసుపత్రి ఎదుట మృతుని బంధువులు శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రోగి మృతి చెందాడని ఆరోపించారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us