Download Now Banner

This browser does not support the video element.

సూళ్లూరుపేటలో కొనసాగుతున్న లాడ్జీల్లో తనిఖీలు - క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన దొరవారిసత్రం ఎస్సై అజయ్ కుమార్

Sullurpeta, Tirupati | Sep 8, 2025
తిరుపతి జిల్లా SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, DSP చెంచు బాబు సూచనలతో నేర నియంత్రణ చర్యలలో భాగంగా సూళ్లూరుపేటలోని పలు లాడ్జీలలో పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం కూడా దొరవారిసత్రం SI అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పలు లాడ్జిల్లో తనిఖీలు చేశారు. లాడ్జీ గదుల్లో మైనర్లు బస చేయకుండా చూడాలని లాడ్జి యాజమాన్యానికి సూచించారు. గదులు తీసుకునేందుకు వచ్చే వారి దగ్గర ఆధార్ కార్డు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట
Read More News
T & CPrivacy PolicyContact Us