Download Now Banner

This browser does not support the video element.

ములుగు: క్రిమిసంహారకమందు సేవించి చికిత్స పొందుతున్న ముద్దనూరు తండాకు చెందిన మహిళ మృతి

Mulug, Mulugu | Aug 12, 2025
ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముద్దునూరు తండా గ్రామానికి చెందిన గుగులోత్ కళ్యాణి తన భర్త హనుమంతు తో గొడవ పడి, మనస్థాపనతో ఎలుకల మందు తాగి మృతి చెందిన ఘటన నేడు మంగళవారం రోజున చోటుచేసుకుంది. ఈనెల 5వ తేదీన ఇంట్లో గొడవల కారణంగా ఎలుకల మందు తాగి తన తమ్ముడైన బానోతు సంపత్ దేవుని తండా, నెక్కొండ మండలం కు ఫోన్ చేసి తను మందు తాగినట్టు ఫోన్ ద్వారా తెలిపగా, ఇట్టి విషయాన్ని సంపత్ వెంటనే మృతురాలి భర్తకు తెలియజేయగా ఇంటిపక్కల వారి సహాయంతో మల్లంపల్లిలోని బాలాజీ హాస్పిటల్ ను చేర్పించగా మూడు రోజుల చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్లిన ఒక్కరోజు తర్వాత మళ్లీ కడుపులో నొప్పిగా ఉం
Read More News
T & CPrivacy PolicyContact Us